JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 02 March 2026, 9:03 pm Posted by : JANA SANGARSHANA

పశ్చిమ ఆసియా దేశాల్లో నెలకొన్న పరిస్థితులపై అప్రమత్తం..

తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.

– తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో 24 గంటల కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది.

–  తెలంగాణ భవన్‌లో 24×7 కంట్రోల్ రూమ్

హైదరాబాద్ సిటి / మార్చ్ 2 జనసంఘర్షణ

మధ్యప్రాచ్య (పశ్చిమ ఆసియా) దేశాల్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో 24 గంటల కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, సంబంధిత భారత రాయబార కార్యాలయాలతో తెలంగాణ భవన్ అధికారులు నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. ఆ ప్రాంతాల్లో ఉన్న తెలంగాణ పౌరులు లేదా వారి కుటుంబ సభ్యులు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చు.సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు:వందన బరువా  9871999044సీహెచ్. చక్రవర్తి  9958322143జావేద్ హుస్సేన్  9910014749రక్షిత్ నాయక్  9643723157తెలంగాణ ప్రభుత్వం పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన సహాయం అందించేందుకు సిద్ధంగా ఉంది.